- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు ఈడీ విచారణకు కాంగ్రెస్ కీలక నేత
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు నేడు అంజన్ కుమార్ యాదవ్ హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా అంజన్ కుమార్ గతేడాది నవంబర్లో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఓ చారిటీ సంస్థకు విరాళం ఇచ్చారు. ఆ విరాళంపైనే ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Next Story